
మిల్లెట్ వ్యాపారంతో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న తెలుగు మహిళ
పరంపరగా వచ్చిన అనువం, నేటి తరం మర్చిపోయిన పోషకాహారం – మిల్లెట్లు. మామూలుగా చూస్తే ఇవి సాధారణమైన గింజలు మాత్రమే….
పరంపరగా వచ్చిన అనువం, నేటి తరం మర్చిపోయిన పోషకాహారం – మిల్లెట్లు. మామూలుగా చూస్తే ఇవి సాధారణమైన గింజలు మాత్రమే. కానీ, ఒక మహిళా పారిశ్రామిక వేత్త తన ఊహాత్మకత, పట్టుదలతో వీటిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. హైదరాబాద్కు చెందిన విశాల రెడ్డి వుయ్యాల తన కుటుంబ వ్యవసాయ వారసత్వాన్ని, ఆధునిక మార్కెటింగ్ పరిజ్ఞానాన్ని సమ్మిళితంగా ఉపయోగించి ‘మిల్లెట్ బ్యాంక్’ అనే బ్రాండ్ను స్థాపించారు. మిల్లెట్ బ్యాంక్ పుట్టుక: 2021లో, కోవిడ్ సమయంలో తన స్వగ్రామం తిరిగి…
1983లో K.R. నాగరాజన్ గారు తమిళనాడులో చిన్న టెక్స్టైల్ బిజినెస్గా రామ్రాజ్ కాటన్ను స్టార్ట్ చేశారు. అయితే, ఇది కేవలం ఒక గుడిసెలాంటి వ్యాపారంగా మిగలలేదు, ఇప్పుడు దేశవ్యాప్తంగా ధోతీ బ్రాండ్ లీడర్ గా మారింది. సంప్రదాయం, గట్టిపట్టు, మార్కెటింగ్ నైపుణ్యం – ఈ మూడూ కలిసొచ్చిన ఈ బ్రాండ్ విజయగాధకు రహస్యం. నాగరాజన్ గారు తన తండ్రి రామస్వామి గారి పేరు + తన పేరు కలిపి Ramraj అని పెట్టారు. కుటుంబ విలువలు, సంప్రదాయాలకు…
ప్రయాణం అనేది జీవితం లో ఒక ముఖ్య భాగం , ముఖ్యంగా ట్రైన్ ప్రయాణాలు మరియు బస్సు ప్రయాణాలు, మనం ఇప్పటికి చూస్తూవుంటాం పండగ టైం లో బస్సు టికెట్ గాని ట్రైన్ టికెట్ గాని దొరకటం ఎంత కష్టమో అలాంటిది ఒక 20 ఇయర్స్ క్రితం ఎలా ఉండేదో ఆలోచించండి, అప్పటిలో ఇప్పుడు వున్నా వసతులు లేవు, ఇప్పుడు మనం బస్సు బుక్ చేయటానికి చక్కగా ఫోన్ లో నే చేసుకుంటాం,వివిధ యాప్స్ ద్వారా ,…
ఈ రోజుల్లో పిల్లలని ఇతర దేశాలకి పంపించి అక్కడే సంపాదించుకోవాలి అనే తల్లి తండ్రులకి పిల్లలకి ఈ స్టోరీ కళ్ళు తెరిపిస్తుంది, తెలివితేటలు కష్టపడే తత్వం ఉంటే మన వుండే ఊరిలో ఉండి అద్భుతాలు చేయొచ్చు , డబ్బులు సంపాదించవచ్చు మరియు కంపెనీలు పెట్టవచ్చు. ఎందుకు ఇలా చెబుతున్నానని అనుకుంటున్నారా ఐతే ఈ స్టోరీ చదవలిసిందే. ఒక మారుమూల గ్రామం లో ఒక సాధారణ కుటుంబం నుంచి, గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని, తన ప్రతిభతో ఐఐటీ లో…